భారత్ లో పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నూతన వధూవరులు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. ఆతర్వాత భరత్ లో అంతా ఒక్కచోట చేరి డ్యాన్సులతో పెళ్లి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నా పెద్ద కలిసి ఆనందంగా పాల్గొంటారు. ఇలాగే జరిగిన ఓ ప్రత్యేకమైన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఆ కుటుంబం పెళ్లికి హాజరయ్యేందుకు రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకుంది. ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక క్లిప్…