దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్కు దాదాపు 20 దేశాధినేతలను భారత్ ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేలు మాక్రాన్తో సహా పలు దేశాధినేతలంతా భారత్కు చేరుకున్నారు.
భారత్ లాంటి దేశంలో క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? పిల్లల నుంచి వృద్ధుల వరకు చేతిలో బ్యాట్ పట్టేసి తెగ ఆడేస్తుంటారు. ఇకపోతే తాజాగాలండన్ కు చెందిన ఓ 66 ఏళ్ల ‘సాలీ బార్టన్’ ఓ గొప్ప సాహసం చేసింది. ముగ్గురు మనవళ్లు పుట్టిన తర్వాత కూడా క్రికెట్ అరంగేట్రం చేసి అందరిని ఔరా అనిపించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అత్యంత వృద్ధ మహిళగా బార్టన్ రికార్డును సృష్టించింది. TS ECET Counselling:…