Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి 17-19 వరకు భారతదేశంలో పర్యటించనునన్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రిక ప్రకటనలో ప్రకటించింది. భారత్-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఇరు దేశాల మధ్య అనేక వాణిజ్య, రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇదే కాకుండా రాఫెల్ జెట్స్ కొనుగోలు డీల్ కూడా ఒకే అయ్యే అవకాశం ఉంది.
Emmanuel Macron: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.