Eluru Crime: ఏలూరు టూటౌన్ పరిధిలో రౌడీ షీటర్లు బరితెగించారు. ఎన్టీఆర్ జిల్లా నుండి స్నేహితురాలు ఇంటికి వచ్చి ఉంటున్న యువతిపై రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవాని కుమార్ దాడి చేశారు. స్నేహితురాలి బంధువులు తిరుపతి వెళ్లిన విషయం తెలుసుకొని అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి యువతిని లాకెళ్లిన రౌడీషీటర్లలో జగదీష్ బాబు సమీపంలో ఉన్న సచివాలయంకు తీసుకెళ్లి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరింపులకి పాల్పడ్డారు. అతనిపై కేసు…