MP Putta Mahesh: తెలుగుదేశం పార్టీ అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు ఏలూరు లోక్సభ సభ్యులు పుట్టా మహేష్ కుమార్.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఐదు రోజుల గడువుతో నోటీసు జారీ చేసింది. గడువు ముగియడంతో, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నిన్న రాత్రి తన సమాధానాన్ని సమర్పించినట్లు సమాచారం. Read Also: Iran War:…
MP Putta Mahesh Kumar: హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీడియాకు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో, తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, తనను ఎంపీగా గెలిపించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. హైదరాబాద్…
Off The Record : ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు భావిస్తున్నారట ఏలూరు జిల్లా టిడిపి నాయకులు. ఈ బటర్ఫ్లై రియాక్షన్ ఎఫెక్ట్స్ మాకేంట్రా బాబూ… అని తల కొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేష్ ఎపిసోడ్ ఎక్కడ నియోజకవర్గంలో పార్టీ పుట్టి ముంచుతుందోనన్నది లోకల్ తమ్ముళ్ళ ఆవేదన. అసలు మాకు ఆయనగారు వద్దే వద్దని ఎన్నికలకు ముందు నుంచే చెబుతున్నామా….? అయినా పార్టీ పెద్దలు పట్టించుకోకుండా, ఇక్కడెవరూ లేరన్నట్టు ఎక్కడి నుంచో తెచ్చి మా…