Electric Two-Wheeler: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం కొత్త సంచనాలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలోనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు మార్కెట్ ను ఏలిన కొన్ని కంపెనీలు వెనకబడగా.. సంప్రదాయ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ విభాగంలో తమ పట్టును కొనసాగిస్తున్నారు. మరి ఏ కంపెనీ ఎంత అమ్మకు చేపట్టిందో చూసేద్దామా.. రేపే Xiaomi QLED TV X Pro లాంచ్.. AI ఫీచర్లు, భారీ స్క్రీన్తో కొత్త స్మార్ట్ టీవీ..…