భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన తయారీదారు విడా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ను విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ అయిన విడా, భారత మార్కెట్లో VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ను అందిస్తోంది. తయారీదారు ఇప్పుడు ఈ స్కూటర్ కొత్త వేరియంట్, VX2 గో 2.4 kWh ను విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ను కేంద్ర…
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో మరో ఆవిష్కరణకు రెడీ అవుతోంది. ఇటీవల, కంపెనీ 2026 టీవీఎస్ M1-S ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అప్ డేట్ చేసిన టీజర్ను విడుదల చేసింది. ఇది రాబోయే EICMA 2025 షోలో ఆవిష్కరించనున్నారు. ఈ స్కూటర్ యూరోపియన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుంది. అయితే భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Also Read:Bangladesh: భారత శత్రువులకు బంగ్లాదేశ్ ‘‘రెడ్ కార్పెట్’’.. జకీర్ నాయక్, హఫీస్ సయీద్, పాక్…
ఆటోమొబైల్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుండడంతో వాహనదారులు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త స్కూటర్ ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ను విడుదల చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ADAS ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఇతర EV స్కూటర్ల నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది సెగ్మెంట్ ఫస్ట్ అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1 ప్రో…