కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో వ్యాక్సినేషన్, ఇతర మందులపై అందరి దృష్టి ఉంటుంది… ఇక, ఇదే సమయంలో డీఆర్డీవో రూపొందించిన 2 జీడీ ఔషధాన్ని ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. దీనిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సప్లై చేస్తోంది.. పొడి రూపంలో ఉండీ ఈ ఔషధాన్ని ఎలా వాడాలి..? ఎవరు? వాడాలి.. తదితర అంశాలపై గైడ్లైన్స్ విడుదల చేసింది డీఆర్జీవో..…