మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మెన్ DR.భద్రారెడ్డి మరియు డైరెక్టర్ DR.ప్రీతిరెడ్డి బోయినపల్లి సికింద్రాబాద్ దుర్గామాత దేవాలయం (ఏడుగుళ్ళు) కొరకు త్రితల రాజగోపురం (మహాద్వారం) నిర్మించారు. అయితే ఈ దుర్గామాత టెంపుల్ లో 9, 10, 11 తేదీలలో జలదివసం, ధ్యానదివసం తో రాజగోపురం ప్రతిష్టాపన చేసారు. అయితే చివరి 11వ తేదీన 7 �