వరకట్నం కోసం భార్యను హత్య చేశాడు ఓ భర్త.. కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టులో ఆ భర్త విచిత్ర కోరిక కోరాడు. ఎంతటి వ్యక్తులకైనా చట్టం ఒక్కటే అని తెలియదేమే విచిత్ర కోరిక కోరాడు. తాను ‘ఆపరేషన్ సిందూర్’లో పని చేశానని.. ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో సుప్రీంకోర్టును కోరాడు.
Shocking News : బీహార్లోని బక్సార్లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపుల కేసులో ఆరేళ్ల తరువాత వివాహిత సజీవంగా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.