తెలుగు జాతి రత్నం, నిజాయతీకి నిలువుటద్దం అయిన రిటైర్డ్ డీజీపీ బాబూరావుకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఎకోల్ సుపరీయర్ రాబర్ట్ డీసోర్బన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందించింది. భారతదేశంలో ఎంతోమంది ప్రముఖుకు అందించిన ఈ అవార్ట్ ఇప్పుడు బాబూరావును వరించింది.
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ శర్మ తాజాగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ మురళీ శర్మకు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయనను శాలువాతో కప్పి, డాక్టరేట్ ఇచ్చి అభినందించారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచిన ఆయనను ఇలా డాక్టరేట్ తో గౌరవించడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఇక మురళీ శర్మ సైతం ఇలాంటి గౌరవాన్ని…