దక్షిణాదిన అగ్రతారల్లో ఒకరిగా రాణిస్తున్న రశ్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా వల్లే రశ్మికకు బాలీవుడ్ ఛాన్స్ లభించిందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు రశ్మికను ‘మిషన్ మంజు’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు శాంతన భాగ్చీ. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ ‘డియర్ కామ్రేడ్’లో రశ్మిక నటనను చూసి ఇంప్రెస్ అయ్యాను. నిజానికి మా సినిమాలో అమాకత్వం, అందం ఉన్న నటి…