హైదరాబాద్ సిటీ పోలీసులు ఇటీవల వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్పై పరిశీలనలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో కలిసి జరిగిన ఈ సమావేశంలో కేసు వివరాలు, నేరగాళ్లు అవలంబించిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చారు. Also Read : The Raja Saab Trailer : ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అధికారులు వెల్లడించిన ప్రకారం,…
ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమను వెంటాడుతున్న పైరసీ భూతం ఆట కట్టించారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా సినిమా థియేటర్లో కూర్చుని పైరసీ రికార్డ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఏడాది కాలంగా 40 సినిమాలు రికార్డ్ చేసినట్లు విచారణలో బయటపడింది. కొత్త సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇతర నటీనటులు చెప్పే మాట ఒకటే..