Paytm – Groq Partnership: డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటీఎం విప్లవాత్మక మార్పుల దిశగా ముందడుగు వేసింది. తాజాగా ఈ డిజిటల్ చెల్లింపుల కంపెనీ తన సేవలను మరింత వేగవంతం చేయడానికి అమెరికన్ AI కంపెనీ గ్రోక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులకు డిజిటల్ అనుభవాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని, ఇది గతంలో కంటే మరింత సజావుగా, సమర్థంగా ఉంటుందని కంపెనీ భావిస్తుంది. READ ALSO: Nigar Sultana: జూనియర్లను…
UPI Payments: భారత దేశంలో 85 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది…
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా…
New UPI Rules: డిజిటల్ లావాదేవీల్లో వేగవంతమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త UPI నిబంధనలు తీసుకువచ్చింది. నేటి (ఆగస్టు 1) నుంచి ఈ మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇవి వినియోగదారులతో పాటు.. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యాప్లకు ప్రభావం చూపనున్నాయి. అయితే, UPI సిస్టమ్లో వేగవంతమైన ప్రతిస్పందన, వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు నియంత్రిత డిజిటల్ చెల్లింపులను కల్పించడమే ఈ మార్పుల ముఖ్య…
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం…