Cyber Crime Alert: రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ యూనిట్.. ప్రజలను “డిజిటల్ అరెస్ట్” స్కామ్ల గురించి హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ స్కామ్లలో మోసగాళ్లు పోలీస్, సీబీఐ, కస్టమ్స్, ఈడీ, TRAI, DOT, NIA, ATS లేదా కరియర్ సిబ్బంది పాత్రను పోషించి, బాధితులు సీరియస్ క్రైమ్స్ లో ఉన్నారని చెప్పడం.. బాధితులను మనీ లాండరింగ్, ట్రాఫికింగ్, నార్కోటిక్స్ లేదా టెర్రరిజం వంటి…