India Puts Airports: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈ తరుణంలో భారత విమానయాన రంగం అప్రమత్తమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సమీపంలోని దేశాలు గగనతలాన్ని మూసేశాయి. దీంతో అంతర్జాతీయ విమాన మార్గాలపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్లోని అన్ని విమానాశ్రయాలను శనివారం ఆపరేషనల్…