సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… తదితర అంశాలతో ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ…
కడపలో పుట్టి, చెన్నయ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దేవ కట్టా. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ కోసం అమెరికా వెళ్ళాడు. యుక్తవయసు నుండి వెంటాడుతున్న ఫిల్మ్ మేకింగ్ పేషన్ ను అణచిపెట్టుకోలేక, అమెరికా నేపథ్యంలోనే 2005లో అక్కడి స్నేహితులు, నటుల సాయంతో ‘వెన్నెల’ మూవీని చేశారు. అది సిల్వర్ స్క్రీన్ పై దేవ కట్టా వేసిన తొలి అడుగు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ రెంటినీ సమపాళ్ళలో మేళవించడమే…
మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ కింద వెబ్ సీరిస్ కూడా తీయాలని గతంలోనే ఆర్కా మీడియా, ఎస్.ఎస్. రాజమౌళి భావించారు. అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ తో కలిసి దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుతో ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సీరిస్ తీశారు. అయితే… కారణాలు ఏవైనా… నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇంతవరకూ చిత్రీకరించిన ఎపిసోడ్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఈ ఇద్దరు తెలుగు దర్శకులు సైతం తమ కొత్త ప్రాజెక్ట్స్…