MS Dhoni visits Deori Maa Temple in Ranchi: భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ మంగళవారం రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించారు. అభిమానుల మధ్య క్యూ లైన్లో నిల్చొని మరీ.. అమ్మవారిని మహీ సందర్శించారు. దేవరీ మా ఆలయంలోని దుర్గాదేవికి ధోనీ ప్రత్యేక పూజలు చేశారు. ఆపై అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అభిమానులు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెన్నై…