Uttam Nagar Tarun Case: ఢిల్లీలో ఉత్తమ్ నగర్ ఘటన దేశవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. హోలీ రోజు 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడిని పొరుగున ఉండే ముస్లిం కుటుంబం దారుణంగా కొట్టి హత్య చేసింది. ఈ ఘటనపై హిందువులు భగ్గుమంటున్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) నిందితుడు నిజాముద్దీన్ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించాయి. నిందితుడి ఇంటి కూల్చివేత ప్రారంభమైంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో…
Delhi : ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) శనివారం ఛతర్పూర్లోని దివంగత వ్యాపారవేత్త పాంటీ చద్దా ఫామ్హౌస్లో బుల్డోజర్ను నడిపింది. దాదాపు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్హౌస్లో ఎక్కువ భాగం ప్రభుత్వ భూమిలో నిర్మించారు.