David Beckham To Attend IND vs NZ 1st Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న తొలి సెమీస్ జరగనుండగా.. 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగే తొలి సెమీస్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కు ప్రత్యేక అతిథి వస్తున్నారని సమాచారం…