నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ’ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించాయి. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతూ, OTT టాప్…
ప్రస్తుత కాలంలో ఓటీటీ OTT హవా ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు 15–20 రోజుల్లోనే ఓటీటీకి రావడంతో, ప్రేక్షకులు ఇంట్లోనే సినిమాలను ఆనందిస్తున్నారు. దీంతో ప్లాట్ఫామ్స్ కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘దక్ష’ OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read : Krithi Shetty…