టాలీవుడ్లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వరుస విజయాలను అందించిన శేష్, ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. మొదటి నుండి తన ప్రతి సినిమా స్క్రిప్ట్ వర్క్లో అడివిశేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం ‘డెకాయిట్’, ‘G2’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్…