Ayodhya Ram Mandir To Deal With The Cyber Threats: జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అందుకు ముందుగానే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ కేటుగాళ్లు గత కొన్ని రోజులుగా రామమందిరం పేరుతో ప్రజలకు అనేక రకాల ఫేక్ మెసేజ్ లు పంపి వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్లు కూడా రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం…