కొవిన్ పోర్టల్ డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టి పారేసింది. డేటా ఉల్లంఘనకు సంబంధించిన వార్తలన్నీ నిరాధారమని పేర్కొంది. దీనిపై విచారణ జరిపి పూర్తి నివేదికను అందించాల్సిందిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ)ని కోరినట్లు కేంద్రం తెలిపింది.