ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. చాలా దేశాలను చుట్టేసింది.. అయితే, ఉత్తర కొరియాకు సంబంధించిన ఎలాంటి సమాచారం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. కానీ, అక్కడ కరోనా తీవ్రంగా ఉందని.. లాక్డౌన్లతో నానా కష్టాలు పడుతున్నారని.. తినడానికి తిండి కూడా లేదంటూ.. రకరకాల కథనాలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు వెలుగు చూసింది.. కరోనా వ్యాప్తి మొదలైన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో అడుగుపెట్టింది మహమ్మారి.. తాజాగా, ప్యాంగ్యాంగ్లో పలువురికి…