ఇండియాలో యువత తరచుగా 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత మాత్రమే ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అటువంటి వారి సంఖ్య ఎక్కువైంది. మరోవైపు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత కొందరు లైఫ్ సెటిల్ అయ్యే కోర్సుల కోసం వెతుకుతున్నారు. ఆ కోర్సులు నేర్చుకుంటే మంచి ఉద్యోగం, సొంతంగా వ్యాపారం ప్రారంభించవచ్చు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రూపు దిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
క్లైమేట్ చేంజ్ అనలిస్ట్ అవ్వడం ఎలా?.. వాతావరణ పరిస్థితిని అంచనా వేయడం ఎలా..?. జూన్ నెలలో, నగరం లేదా గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ప్రతి ఒక్కరూ మండే వేడితో ఇబ్బంది పడుతున్నారు