భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, భారతదేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదైందని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి మంగళవారం తెలిపారు. భారతదేశంలో సోమవారం 2,09,918 కరోనా కేసులు, 959 మరణాలు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల్లో 1,192 కొత్త మరణాలు సంభవించడంతో, దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,96,242 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ…