Home
Contaminated Fruits
Contaminated Fruits News
-
MP: ఆపిల్స్పై మురికి కాలువ నీరు చల్లి అమ్ముతున్న వ్యక్తి.. రెడ్హ్యాండ్గా…
MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లాలోని రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఖర్గోన్ నివాసి అయిన 52 ఏళ్ల పండ్ల వ్యాపారి ఇక్బాల్ ఖాన్ ఆపిల్స్పై మురికి మురుగు నీటిని చల్లి అమ్ముతున్నాడని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లను.. మురికి నీటితో కలుషితం చేసి హానికరంగా మార్చాడు.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!