కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తోంది. పలువురు సెలెబ్రిటీలకు కరోనా సోకగా, కొంతమంది ఆసుపత్రుల్లో ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కో డైరెక్టర్ రాజా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ కో డైరెక్టర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు కూడా మరణించడం కలచి వేస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు…