తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విద్యార్థులకు మట్టి గణేష్ విగ్రహాలపై ఆన్లైన్ క్విజ్ను ప్రారంభించింది. ఇందులో రూ.10 లక్షల వరకు విలువైన బహుమతులు గెలుపొందవచ్చు. అయితే... ప్రతి జిల్లాకు మూడు బహుమతులు ఉన్నాయి. breaking news, latest news, telugu news, big news, clay ganesh