తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పిం�
CBSE Class 10 Results: సీబీఎస్ఈ ఇంటర్మీడియల్ ఫలితాలు ప్రకటించిన కొద్ది సేపటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గురువారం 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 93.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 1.28 శాతం ఉత్తీర్ణత తగ్గింది.