సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) విడుదల చేసింది. ఈ సంవత్సరం 2,43,617 మంది ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షకు హాజరయ్యారు.
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE) ఐసీఎస్ఈ 10 తరగతి ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి 10వ, 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.cisce.org ద్వారా చూసుకోవచ్చు.