తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధర పెంపునకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుల తో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం… ఏసీ థియేటర్లలో కనిష్ట టికెట్ ధర 50 రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 150 రూపాయలకు చేరనుంది. అలాగే మల్టీప్లెక్స్ లలో కనిష్ట టికెట్ ధర వంద రూపాయలు కానుండగా… గరిష్ట టికెట్ ధర 250 రూపాయలకు చేరనుంది. మల్టీప్లెక్స్ రిక్లయినర్…