టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అంశం హాట్ టాపిక్ అవుతుంది. అదే చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు ఎందుకు రారు అనేది. అసలు విషయం ఏమిటంటే బాహుబలి సినిమాలో కీలకపాత్రలో నటించిన రాకేష్ తర్వాత ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఏకంగా నిర్మాతగా పేక మేడలు అనే సినిమా చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన జితేందర్ రెడ్డి అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…