Chandigarh : చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. వివాహ వివాదంపై రెండు పార్టీలు ఫ్యామిలీ కోర్టుకు వచ్చాయి. ఈ సమయంలో పంజాబ్ పోలీసు మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడిపై కాల్పులు జరిపాడు.
Drone : సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) పంజాబ్ పోలీసులతో కలిసి గురువారం రాత్రి అమృత్సర్ జిల్లాలోని సరిహద్దు గ్రామంలో సెర్చ్ ఆపరేషన్లో పొలంలో పాకిస్తాన్ డ్రోన్ను స్వాధీనం చేసుకుంది.