Best Food @ Millet Mantra: ఈ రోజుల్లో షుగర్, బీపీ వస్తే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది రోజుకు మూడు పూటలు వరి అన్నమే తింటున్నారు. కొంతమంది టిఫిన్లు చేయటం ద్వారా రైస్ని రెండు పూటలకి పరిమితం చేసుకుంటున్నారు.
దేశంలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. ఈమధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంచెం దిగివచ్చాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. ఆల్ టైం హైకి చేరింది. గోధుమల ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఎగుమతుల్ని నిషేధించింది. అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో ధరలు పెరిగిపోతున్న…