Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Central Government

Central Government News

    • కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రూల్స్ స‌వ‌ర‌ణ‌.. నోటిఫికేష‌న్ జారీ
      #జాతీయం

      కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రూల్స్ స‌వ‌ర‌ణ‌.. నోటిఫికేష‌న్ జారీ

      టీవీ ఛానెళ్ల ప్ర‌సారాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. అయితే, పౌరుల స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు, 1994 సవరణ‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్రం పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ మేరకు…
    • వ్యాక్సినేష‌న్‌లో కేంద్రం ఫెయిల్.. అనాలోచిత నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు..!
      #తెలంగాణ

      వ్యాక్సినేష‌న్‌లో కేంద్రం ఫెయిల్.. అనాలోచిత నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు..!

      వ్యాక్సినేష‌న్ విష‌యంలో మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు.. సిద్దిపేట‌లో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వ‌దు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉంద‌న్న ఆయ‌న‌.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్ల‌ను కేంద్రం ఉచితంగా సరఫరా చేయ‌డం లేద‌ని.. మ‌రోవైపు…
    • డిజిటల్ మీడియా నియంత్రణపై కేంద్రానిది సరైన నిర్ణయమే !
      #తెలంగాణ

      డిజిటల్ మీడియా నియంత్రణపై కేంద్రానిది సరైన నిర్ణయమే !

      సోషల్ మీడియాలో శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను స్వాగ‌తించారు తెలంగాణ బీజేపీ నేత విజ‌య‌శాంతి. “సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో పోస్టులు పెట్టడం…. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం…. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం వాటిల్లకుండా చూడటానికే కేంద్రం సోషల్ మీడియా కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు…
    • క‌ల‌వ‌ర‌పెడుతోన్న బ్లాక్ ఫంగ‌స్.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం
      #Top Story

      క‌ల‌వ‌ర‌పెడుతోన్న బ్లాక్ ఫంగ‌స్.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం

      ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తుంటే.. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత చాలా మంది ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ బారిన‌ప‌డుతున్నారు.. భార‌త్‌లో చాలా ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగు చూస్తూ ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీ మొద‌లు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.. దీంతో. అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాల‌కు లేఖ‌లు రాసింది. ఇక‌, బ్లాక్ ఫంగ‌స్ కేసులు గుర్తించిన వెంట‌నే…
    • కేంద్రం ఆ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తుంది : హరీష్ రావు
      #Uncategorized

      కేంద్రం ఆ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తుంది : హరీష్ రావు

      సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్ లో  కరోనా పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ… దేశమంతా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నది. గుజరాత్ కి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపించగా, తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించింది అని తెలిపారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు, తెలంగాణ ఈ దేశంలో లేదా, తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని అన్నారు. వ్యాక్సిన్ల విషయంలోనూ…
    ←1…626364

తాజావార్తలు

  • Jag Vikram: 20,400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో.. హార్మూజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’ నౌక

  • Tirumala TTD Action: భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి.. టీటీడీ కఠిన చర్య.!

  • Bihar: రేపే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక.. ఎల్లుండి ప్రమాణస్వీకారం

  • US-Iran Tensions: ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గణిత భాషలో ట్రంప్‌ కు హెచ్చరిక.. f(f(O)) > f(O) అంటే ఏమిటి?

  • Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions