Madhyapradesh : జార్ఖండ్ తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ ఇంట్లో 'నోట్ల కొండ' బయటపడిన ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ నోట్లను స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించారు.
IT Raids: కాన్పూర్లోని బడా పారిశ్రామికవేత్త మయూర్ గ్రూప్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం భారీ దాడులు నిర్వహించింది. కాన్పూర్లోనే కాకుండా కాన్పూర్-దేహత్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, ఇండోర్, దేవాస్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.