హైదరాబాద్లోని కొన్ని పబ్లు పరిమితి సమయాన్ని మించి నడిపిస్తున్నారని, ఇళ్ల మధ్యలో లౌడ్ స్పీకర్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటీవల పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పరిమితి సమయాన్ని మించి పబ్లు నిర్వహించవద్దని, నివాస ప్రాంతాలకు సమీపంలో పబ్లు నిర్వహించరాదని హెచ్చరించింది. దీంతో నిన్న జూబ్లీహిల్స్ ర్యాబిట్ పబ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి సమయానికి మించి పబ్ యాజమాన్యం పబ్ నడిపినట్లు సమాచారం రావడంతో…