ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చేతిలో కోల్కతా నైట్ రైడర్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) తొలి వికెట్కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను ముంబై వైపు తిప్పారు. దీంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. ముంబై బ్యాటర్లు ప్రతి ఒక్కరు చితకొట్టారు. దాంతో కేకేఆర్ బౌలింగ్ లోపం స్పష్టంగా…