విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ అరుదైన సమస్యకు చోటుచేసుకుంది. 30 నిమిషాల పాటు ఎండలో నిద్రపోయిన 25 ఏళ్ల యువతి నుదిటి చర్మం ప్లాస్టిక్లా మారడంతో భయాందోళనకు గురైంది. ఈ ఘటన బల్గేరియాలో చోటుచేసుకుంది.
అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడతారు. అగ్నిప్రమాదం తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నవారి ప్రాణాలు కాపాడే సమయంలో కొన్నిసార్లు సిబ్బంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. అయినా ఏమాత్రం బెదిరిపోకుండా ప్రమాదాల నుంచి రక్షిస్తుంటారు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నా అదరకుండా బెదరకుండా బాధఙతులను కాపాడేందుకు ముందుకు దూకుతుంటారు. బల్గేరియాకు చెందిన ఓ అగ్నిమాపక సిబ్బంది చేసిన సాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్ద…
బల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి 52 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సుమొత్తం వ్యాపించడంతో ప్రయాణం చేస్తున్న 52 మందిలో 45 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. Read: 1000కి పైగా నీలి చిత్రాలు.. ఆ బూతు బంగ్లా ప్రత్యేకత ఏడుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇలాంటి ప్రమాదం…