మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఈ మూవీతోనే దర్శకుడిగా సానా బుచ్చిబాబు సైతం ఇంట్రడ్యూస్ అయ్యాడు. వైష్ణవ్ తేజ్ మరో రెండు మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు కానీ బుచ్చిబాబు మాత్రం అధికారికంగా ఏ సినిమాకూ కమిట్ కాలేదు. ఎన్టీయార్ తో మూవీ చేయాల
నూతన నటీనటులతో, నూతన దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ సాధించిన ఘన విజయంతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీశెట్టి తమ రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేశారనే వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం లేకపోలేదు. వీరిద్దరూ ఇప్పటికే కొన