సోషల్ మీడియాలో లైక్ల కోసం ఇద్దరు సోదరులు లైసెన్స్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. Read Also: old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు.. పూర్తి వివరాల్లోకి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో, సోషల్ మీడియాలో లైక్ల కోసం గాల్లోకి కాల్పులు జరిపారు…నగరంలోని కొత్వాలి ప్రాంతానికి చెందిన హేమంత్ ,…
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానాలోని కర్నాల్కు చెందిన 22 ఏళ్ల నవజీత్ సంధూ ప్రాణాలు కోల్పోయాడు. అద్దె విషయంలో జరిగిన గొడవలో హత్యకు గురయ్యాడు.