ఎయిమ్స్ పరిశోధనలో కీలక విషయాలు బయటికొచ్చాయి. చనిపోయిన మనిషి నుండి శిశువు జన్మిస్తుందని పరిశోధనలో వెల్లడించింది. భోపాల్లోని ఎయిమ్స్లో నిర్వహించిన పరిశోధనలో చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి సేకరించిన శుక్రకణాలు పంతొమ్మిదిన్నర గంటలపాటు జీవించగలవని తేలింది. దీంతో ఏ స్త్రీ అయినా తల్లి కాగలదు అని చెప్పారు.
ఇప్పుడు ఎవరి నోట విన్న అయోధ్య మాటే. అందరి చూపు అయోధ్య వైపు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకను ప్రధాని మోదీ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఈ వేడుకలో దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా.. శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం, జనవరి 10న మధ్యాహ్నం 12.05 నిమిషాలకు అని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. మహాభారతం, రామాయణాలు, పౌరాణిక ఇతిహాసాలు.. కేవలం కల్పిత కావ్యాలు…
జ్యోతిష్యం ప్రకారం కేవలం పుట్టిన తేదీ,సంవత్సరం ఆధారంగా వారి పూర్తి జాతకం చూసిన తరువాత మాత్రమే కాకుండా వారు జన్మించిన రోజు బట్టి కూడా వారి లక్షణాలు తెలుసుకోవచ్చు. ఒక్కో వారం పుట్టిన వారికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. కచ్ఛితంగా వ్యక్తి జన్మించిన వారం వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. దాని ఆధారంగా వ్యక్తులు స్వభావం, వ్యక్తిత్వం, జీవితం ఉంటుంది. ఆదివారం వారంలోని మొదటి రోజు. ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు. ఈ సమస్త జగత్తుకు…