తెలంగాణలో ఈ నెలలోనే బక్రీద్, బోనాలు పండుగలు జరుగనున్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా తగు చర్యలు చేపట్టాలని డి.జి.పి ఎం. మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. త్వరలో జరుగనున్న బక్రీద్, బోనాల పండుగల నిర్వహణపై డిజిపి కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, పశు సంవర్ధక శాఖ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రలు నేడు…
తెలంగాణలో బోనాల ఉత్సవాలను ప్రతి ఏడాడి ఏరువాక తరువాత అగరంగవైభవంగా జరుపుతుంటారు. వాతావరణంలో మార్పులు వచ్చిన తరువాత, ఎలాంటి రోగాలు, మహమ్మారులు రాకుండా కాపాడాలని వేడుకుంటూ బోనాల పండుగను నిర్వహిస్తుంటారు. కరోనా కాలంలో బోనాలను ఎలా నిర్వహించాలి అనే అంశంపై ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షను నిర్వహించారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. Read: 500 చిత్రాల్లో నటించిన అనుపమ్ ఖేర్ అమాయకుడి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు! కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ బోనాలను…