పోస్ట్ ప్యాండమిక్ తర్వాత బాలీవుడ్ నిదానంగా కుదురుకుంటోంది. భారీ కలెక్షన్లను వసూలు చేయలేకపోయినా, నిదానంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అలవాటు పడుతున్నారు. పలు రాష్ట్రాలలో యాభై శాతమే ఉన్న ఆక్యుపెన్సీ రేట్ కూడా ఈ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. అయితే ప్యాండమిక్ తర్వాత విడుదలైన చిత్రాలలో రూ. 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న చిత్రాలలో నాలుగోదిగా అలియా భట్ ‘గంగూభాయి కఠియావాడి’ నిలిచింది. ఇప్పటికే ‘సూర్యవంశీ, పుష్ప (హిందీ), 83’ చిత్రాలు వంద కోట్ల గ్రాస్…