తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బుల్లితెర పై స్టార్ మాలో కొనసాగుతున్న ఏకైక షో.. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. ఆ సీజన్ కూడా ఈ వారంతో ముగియ్యనుంది.. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు..…
బిగ్ బాస్ ఫెమ్ శుభ శ్రీ బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న ఈ అమ్మడు గత వారం ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ అమ్మడు ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టింది.. తెలుగు సినిమాలపై ఆసక్తి తోనే ఇక్కడకు వచ్చినట్లు చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది.. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన అమ్మడు…
బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది.. నాలుగో వారం పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ యుద్ధమే చేస్తున్నారు.. కంటెస్టంట్స్ మధ్య పోటీని పెంచేందుకు విచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నాడు.. ఈ ఆరుగురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. నామినేషన్స్ లో ఉన్నవారిలో టేస్టీ తేజా, రతిక, గౌతమ్ కృష్ణ, యావర్, శుభ శ్రీ, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు.. ఇప్పటివరకు జరిగిన విచిత్రమైన టాస్క్ లను చూస్తే.. స్మైల్ ప్లీజ్ అని,…