సహకార నమూనా ఆధారంగా రూపొందించిన భారత్ టాక్సీ, నేడు భారతదేశంలో ప్రారంభం కానుంది. ఇది ప్రజలకు క్యాబ్, బైక్, ఆటో సేవలను అందిస్తుంది. ఇది భారత్ లోని ఓలా, ఉబర్ వంటి ప్రముఖ బైక టాక్సీ ప్లాట్ఫామ్లతో పోటీపడనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత్ టాక్సీని ప్రారంభించనున్నారు. ఈ యాప్ ఇప్పటికే ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. Also Read:Mammootty : అప్పుడు మామతో.. ఇప్పుడు…
Bharat Taxi: నగరాల్లో నిత్యం వేలాది మంది డ్యూటీలకు వెళ్లేందుకు, ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి యాప్స్లో బైక్, ఆటో, క్యాబ్లు బుక్ చేసుకుంటున్నారు.