Home
Bharani Ias
Bharani Ias News
-
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్లకు ప్రశంసలు..
CM Chandrababu Warns Collectors: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అంశంపై ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ వివరణను ప్రజలకు అర్థమయ్యేలా అద్భుతంగా వివరించారని సీఎం ప్రశంసించారు. తమీమ్ అన్సారియా, భరణిలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇక, ఏడో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాల అమలు స్థాయిపై అధికారులు నివేదికను ప్రదర్శించారు. గత కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాల్లో…
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?