Bengaluru Blast : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో బాంబుతో భీభత్సం సృష్టించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం (ఏప్రిల్ 12) పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు సూత్రధారి సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.